ఏ విధంగా చూసినా.. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఈసారి ప్రత్యేకమనే చెప్పాలి. ఈ ఎన్నికల గురించి లెక్కలు వేయాలంటే.. కచ్చితంగా 2019 సార్వత్రిక ఎన్నికల లెక్కలు చెప్పాల్సిందే. ఆ ఎన్నికల లెక్కలతోనే.. ప్రస్తుత ఎన్నికల విశ్లేషణ చేయగలిగే పరిస్థితి ఉంది.
కరోనా మహమ్మారి దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ప్రతిరోజూ లక్షకు పైగా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. తాజాగా ఒకేరోజు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి దేశవ్యాప్తంగా.
Rezaul Haque: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలను మొత్తం ఎనిమిది విడతల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియగా.. మరో నాలుగు దశల్లో
నార్త్ 24 పరగణ జిల్లా బారానగర్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణకు దిగారు. బీజేపీ అభ్యర్ధి పార్నో మిత్రా బైక్ ర్యాలీ సందర్భంగా గొడవలు చెలరేగాయి.
TMC alleges in letter to poll panel: కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఆమె తప్పుబట్టారు. ఈమేరకు తృణమూల్ కాంగ్రెస్ తరుఫున ఈసీకి లేఖ రాశారు.
West Bengal Election 2021 - 5th Phase: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరాయి. మొత్తం ఎనిమిది విడతల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతలు పూర్తయ్యాయి.
తన ప్రచారంపై ఎన్నికల సంఘం 24 గంటల నిషేధం విధించినందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ధర్నాకు దిగారు.
కీలక జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలపై రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల కోటలను బద్దలు కొట్టి ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు యత్నాలను ముమ్మరం చేశాయి.
వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి గత లోక్సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ మార్పు.. వామపక్షాల ఓట్లు కాషాయ దళానికి బదిలీ కావడం.
West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం 24 గం.ల నిషేధం విధించడం తెలిసిందే.
