తెలుగు వార్తలు
Covid 19 India Tracker
Puducherry
| District | total cases | new cases | active cases | recovered | deaths (in %) | Doses Administered |
|---|---|---|---|---|---|---|
| Puducherry | 38,530 | 470 | 4,152 | 33,802 | 576 (1.5%) | 138,784 |
| Karaikal | 5,850 | 70 | 719 | 5,045 | 86 (1.5%) | 21,231 |
| Mahe | 2,684 | 38 | 243 | 2,428 | 13 (0.5%) | 9,459 |
| Yanam | 2,529 | 41 | 290 | 2,192 | 47 (1.9%) | 4,368 |
మంత్రి కేటీరామారావు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోన్నారు.
Fire Accident in COVID-19 hospital: మహారాష్ట్రలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడంతో
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మరో వైపు దేశాన్ని అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు అవసరమైన సహాయం
Banking Working Hours : కోవిడ్ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న నేపధ్యంలో బ్యాంకు పనివేళల సమయం కుదించబడుతోంది.
Narendra Modi Meeting: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి శుక్రవారం ప్రధాన నరేంద్ర మోదీ..
PM Modi West Bengal Tour : ప్రధాని నరేంద్ర మోదీ రేపటి తన బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నారు
PM Narendra Modi holds high level meeting : కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ ప్రధాని నరేంద్రమోదీ కరోనా కట్టడికి నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
Covid-19 Fact Check: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. నిన్న అత్యధిక సంఖ్యలో రికార్డు స్థాయిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కగా.. రెండువేలకు
National emergency-like situation says SC: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 2వేల మందికి పైగా మరణించారు. ఇలాంటి విపత్కర
