తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » అమరావతి
krishna district nandigama: ఆ ముగ్గురు రాత్రి సమయంలోనే బయటకు వెళ్తారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలే వారి టార్గేట్.. అలాంటి వాహనాలు, లారీలను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. తాళి కట్టిన భర్తే ఆమె పాలిటి కాలయముడయ్యాడు. తెల్లారేసరికల్లా కడతేర్చాలనుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కోవిడ్తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. గుంటూరులో శ్మశానవాటికలో బుధవారం ఎక్కడంటే అక్కడ తగలబడుతున్న చితులు కనిపించాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh welfare schemes : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Divya Vani slams RGV : టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు ఇవ్వాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన సెటైరికల్ ట్వీట్ మీద టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. అతని అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టబోతుందన్న సమాచారం
మావోయిస్టు కీలక నేత ముత్తన్నగారి జలంధర్రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట సరెండర్ అయ్యారు.
కూతురి ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు ఆ తండ్రి. ఆవేశంలో కాల్వలో దూకిన కుమార్తెను క్షేమంగా ఒడ్డుకు చేర్చి తాను తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు.
ఎన్నికల సందర్భంగా చేసిన నవ రత్నాల హామీల అమలులో భాగంగా.. ఆరు లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
CM YS Jagan review : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ –19 నియంత్రణ, నివారణపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు...
TDP Chief Chandrababu on AP Corona Deaths : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముగ్గురు ఉద్యోగుల మృతి బాధాకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు...
AP Weather Report: ఆంధ్రప్రదేశ్ లోని తాజా వాతావరణ పరిస్థితిపై రాగాల మూడురోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది...
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది.
Jagananna Vidya Deevena scheme: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో..
AP Weather Report: సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సైక్లోనిక్ సర్క్యూలేషన్ ఇప్పుడు జార్ఖండ్ నుంచి ఛత్తీస్గడ్, తెలంగాణ..
Coronavirus: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత టీకాను వేయించుకున్న...
Panabaka Lakshmi vs Minister Peddi Reddy : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ - వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పీక్స్ కు చేరుతున్నాయి...
